March 10, 2020

AP ICET 2020 Admission Notification for MBA and MCA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా క‌ళాశాల‌ల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ ప్రకటన విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) - 2020

కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఐసెట్) ద్వారా.

ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 27, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

రిజిస్ట్రేష‌న్ ఫీజు: రూ.550

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 03.03.2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 02.04.2020

Related Posts



No comments:

Post a Comment